విద్యుదాఘాతంతో యువకుడి మృతి | youth dies of electric shock in ysr district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jan 20 2016 4:42 PM | Updated on Sep 18 2019 3:24 PM

వైఎస్సార్ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు.

పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. పులివెందుల మండలం వెలమవారిపల్లెకు చెందిన చాణుక్య రెడ్డి(21) బుధవారం ఉదయం పొలంలో మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఇటీవలే పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేసిన అతడు ప్రస్తుతం తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. పంటకు నీరు పెట్టేందుకు ఉదయాన్నే చేనుకు వచ్చిన చాణుక్య కరెంటు షాక్తో మరణించడంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement