సీఎం జగన్‌ను కలిసిన పలువురు ఎంపీలు

vijaya sai reddy, Mithun reddy met CM YS Jagan - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఎంపీలు కలిశారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజంపేట్‌ పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిలు కలిశారు. చాలా సేపు వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో వారు చర్చించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top