సీఎం జగన్‌ను కలిసిన పలువురు ఎంపీలు | vijaya sai reddy, Mithun reddy met CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన పలువురు ఎంపీలు

Oct 13 2019 7:54 PM | Updated on Oct 13 2019 7:58 PM

vijaya sai reddy, Mithun reddy met CM YS Jagan - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఎంపీలు కలిశారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజంపేట్‌ పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిలు కలిశారు. చాలా సేపు వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో వారు చర్చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement