సీఎం జగన్ను కలిసిన పలువురు ఎంపీలు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు ఎంపీలు కలిశారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజంపేట్ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కలిశారు. చాలా సేపు వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో వారు చర్చించారు.
సంబంధిత వార్తలు