గుర్తు తెలియని మృతదేహం లభ్యం | unknown person dies of YSR district | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Apr 4 2015 9:10 AM | Updated on Aug 25 2018 4:51 PM

వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement