రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | two killed in road accident at kakinada | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Aug 15 2017 11:20 AM | Updated on Aug 30 2018 4:10 PM

కాకినాడ రూరల్‌ మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో​ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

కాకినాడ రూరల్‌: కాకినాడ రూరల్‌ మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో​ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కర్రి ఈశ్వరరావు(45), అతని భార్య రత్నం, తమ్ముడి కుమారుడు కర్రి దుర్గారావు(26)లు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొనడంతో ఈశ్వరరావు, దుర్గారావులు అక్కడికక్కడే మృతి చెందారు. రత్నం కు తీవ్ర గాయాలయ్యాయి. లారీని వదిలి డ్రైవర్‌ పరారయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement