గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారుల మృతి | Two children died in a gravel quarry | Sakshi
Sakshi News home page

గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

Sep 25 2013 6:33 PM | Updated on Apr 4 2019 4:44 PM

గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

విజయవాడ:  గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోపూరులో ఈ విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు క్వారీలో పడిపోయారు. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృత దేహాలను బయటకు తీశారు. పిల్లల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement