తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రూ.50, రూ.100ల గదులు ఖాళీగా ఉన్నాయి. ఉచిత, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్టుమెంట్లు నిండాయి. శ్రీవారి దర్శనానికి 11 గంటలు సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
ఉదయం 6గంటలకు అందిన సమాచారం
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీ లేవు.
రూ.50 గదులు - 2
రూ.100 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి.
రూ.500 గదులు - ఖాళీ లేవు.
ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ - 225 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సం - ఖాళీ లేవు.