పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ
ఆనందపేట (గుంటూరు)/గుంటూరు ఈస్ట్ : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుకుని సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేజీ రూ.60 ఉన్న కందిపప్పు, నేడు రూ.150కు చేరడం తెలుగుదేశం పార్టీ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, మహిళ కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, వణుకూరి శ్రీనివాసరెడ్డి, సవరంరోహిత్, మొగలి శివకుమార్ పాల్గొన్నారు.
పాలన దళారులకు అప్పజెప్పారు!
గుంటూరు ఈస్ట్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుల సమస్యలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని టీడీపీ దళారులకు అప్పచెప్పారని పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ దుయ్యబట్టారు. గుంటూరులో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ దళారులు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే ప్రభుత్వం చూసీచూడనట్టు పోతోందని విమర్శించారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మానస్, మాజీ ఎమ్యెల్యే మస్తాన్ వలీ తదితరులు మాట్లాడారు.
ధరల పెరుగుదలతో దుర్భరం
Published Wed, Sep 2 2015 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement