టెస్ట్ట్యూబ్ విధా నం ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ గురువారం కాకినాడలోని సృ జనా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, ఐవీఎఫ్ సెంటర్లో
టెస్ట్ట్యూబ్ విధానంలో కవలలు జననం
Nov 29 2013 3:59 AM | Updated on Sep 2 2017 1:04 AM
జగన్నాథపురం (కాకినాడ), న్యూస్లైన్ : టెస్ట్ట్యూబ్ విధా నం ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ గురువారం కాకినాడలోని సృ జనా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, ఐవీఎఫ్ సెంటర్లో కవలలకు జన్మనిచ్చింది. యానాంకు చెందిన ఎన్.శ్రీదేవి (29) టెస్ట్ట్యూబ్ విధానం ద్వారా గర్భం దాల్చింది. ఆమెకు గురువారం డాక్టర్ డి.ఎల్.సత్యవతి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేయగా ఒక ఆడబిడ్డకు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరిలో ఒకరు 2.2 కేజీల బరువు ఉండగా మరొకరు 2.1 కేజీ ఉన్నారు.
Advertisement


