యువతి బలవన్మరణం | Teenager commits suicide | Sakshi
Sakshi News home page

యువతి బలవన్మరణం

Nov 6 2015 2:47 PM | Updated on Apr 7 2019 4:36 PM

నిద్ర మాత్ర లు మింగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం చీమలగూడలో శుక్రవారం ఉదయం జరిగింది.

గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : నిద్ర మాత్ర లు మింగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం చీమలగూడలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన సంధ్య(18)  చదువు మధ్యలోనే వదిలేసి  ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement