లారీ ఢీకొని విద్యార్థి మృత్యువాత | student died due to lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని విద్యార్థి మృత్యువాత

Nov 30 2015 10:29 AM | Updated on Nov 9 2018 4:36 PM

పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి ప్రాణాలను మృత్యు రూపంలో వచ్చిన లారీ కబళించింది.

హిందూపురం: పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి ప్రాణాలను మృత్యు రూపంలో వచ్చిన లారీ కబళించింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలం చెలివెందల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నూర్‌బాబా(14) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతడు సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపైగా దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన బాబా అక్కడికక్కడే చనిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement