రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sander caught in nellore distirict | Sakshi
Sakshi News home page

రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Oct 9 2015 10:31 AM | Updated on Sep 3 2017 10:41 AM

అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీతారామపురం: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజాము నంచి అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement