-
చిత్తూరు జిల్లాలో పోలీసుల కూంబింగ్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులపై ఎర్ర కూలీల రాళ్లదాడి
చిత్తూరు: కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై తమిళ కూలీలు రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటన జిల్లాలోని బాకరావుపేట ఘాట్రోడ్డులో బుధవారం తెల్లవారుజాము నుంచి టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ‘ఎర్ర’ కూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వి పరారయ్యారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
నగరంలో ఎర్రచందనం స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని దోబీ ఘాట్ వద్ద 240 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ నుంచి హైదరాబాద్కు ఓ ఆటో ట్రాలీలో తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలను గుర్తించిన ఆటో డ్రైవర్ ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ పూల డెకరేషన్ షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ కందస్వామి అరెస్ట్
కడప క్రైం: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 638 కిలోల బరువు ఉన్న 21 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ టీహెచ్డీ రామకృష్ణ వివరాలు తెలిపారు. -
తిరుపతిలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
తిరుపతి: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా భూపాల్కాలనీలో పట్టుకున్నారు. మంగళవారం ఫోర్డు ఎన్డెవర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో భూపాల్ కాలనీ దగ్గర టాస్క్ఫోర్సు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement