కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి | private travels bus dash hill and its cleaner causes to death | Sakshi
Sakshi News home page

కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి

Mar 18 2015 10:19 PM | Updated on Sep 2 2017 11:02 PM

కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి

కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఆరో నెంబర్ మలుపు వద్ద బుధవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ మినీ బస్సు కొండను ఢీకొట్టింది.

విశాఖపట్నం (అనంతగిరి):  విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఆరో నెంబర్ మలుపు వద్ద బుధవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ మినీ బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ యలమంచిలి సన్యాసి రావు (21) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డగారిని విజయనగరం జిల్లా శృంగవరపు కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement