ఓబుల్ రెడ్డి తండాలో తనిఖీలు | police attacks on liquor centers | Sakshi
Sakshi News home page

ఓబుల్ రెడ్డి తండాలో తనిఖీలు

Jan 14 2016 12:49 PM | Updated on Aug 21 2018 5:52 PM

అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుల్ రెడ్డి తండాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుల్ రెడ్డి తండాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గురువారం స్ధానిక సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సుమారు 2000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. మరో 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement