అవార్డు రాలేదని కళాకారుల ఆందోళన | Nandi drama awards function creates heat atmosphere | Sakshi
Sakshi News home page

అవార్డు రాలేదని కళాకారుల ఆందోళన

May 30 2015 6:58 PM | Updated on Aug 20 2018 4:42 PM

నంది నాటకోత్సవాల కార్యక్రమంలో గందరగోళం నెలకొంది.

రాజమండ్రి: నంది నాటకోత్సవాల కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు జరిగాయి. అయితే, కొమురం భీమ్ నాటకానికి అవార్డు ఇవ్వలేదంటూ కళాకారులు ఆందోళనకు దిగడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అవార్డు విషయంలో నిర్వాహకులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని కళాకారులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement