మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి | Man dies while drinking liquor | Sakshi
Sakshi News home page

మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి

Jan 21 2016 3:26 PM | Updated on Oct 9 2018 5:39 PM

మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది.

గుంతకల్లు (అనంతపురం) : మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక కసాపురం రోడ్డులో ఉన్న స్వాగత్ వైన్స్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) మద్యం సేవిస్తూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం సేవించడం వల్లే మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement