అతిసారతో వ్యక్తి మృతి | Man dies of Diarrhoea | Sakshi
Sakshi News home page

అతిసారతో వ్యక్తి మృతి

Aug 24 2015 3:39 PM | Updated on Sep 3 2017 8:03 AM

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అతిసారతో పి.వెంకటేశ్(34) అనే వ్యక్తి మృతిచెందాడు.

తంబళ్లపల్లి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అతిసారతో పి.వెంకటేశ్(34) అనే వ్యక్తి మృతిచెందాడు. వారం రోజులుగా అతిసారతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు.

అయితే పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement