యువకుడి ఆత్మహత్య | man commits suicide in prakasam district | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Apr 4 2016 12:53 PM | Updated on Jul 6 2019 3:48 PM

రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

మార్కాపురం: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పీఎస్ కాలనీకి చెందిన కె. పవన్(18) స్థానిక జ్యూస్ సెంటర్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఈ రోజు మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement