ప్రాణం తీసిన 'ల్యాండ్ పూలింగ్' | land pooling claims woman life in Amaravathi | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన 'ల్యాండ్ పూలింగ్'

May 8 2015 3:53 PM | Updated on May 25 2018 7:04 PM

ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఓ మహిళ చావుకు కారణమైంది.

గుంటూరు: ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ పచ్చని గ్రామాల్లోనే కాదు, పచ్చని సంసారాల్లోనూ చిచ్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఓ మహిళ చావుకు కారణమైంది. గుంటూరు జిల్లా అమరావతిలో సామ్రాజ్యం అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ుదయం తన ఇంటి సమీపంలోని బావిలోకి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది.

తనకు కట్నం ఇచ్చిన 25 సెంట్ల భూమి అమ్మాలని సామ్రాజ్యం భర్త నిత్యం వేధించాడు. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చేశారు. తన భూమి  ఇక తిరిగిరాదని తెలుసుకున్న ఆమె మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడింది. సామ్రాజ్యం భర్త వాసు, అత్తమామలు పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement