పంట పొలాలపై ఏనుగుల దాడి | crops Has attacked by elephants | Sakshi
Sakshi News home page

పంట పొలాలపై ఏనుగుల దాడి

Dec 30 2015 1:49 PM | Updated on Oct 4 2018 6:03 PM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని బడిగామ్ గ్రామ శివార్లలో పొలాలపై ఏనుగులు బుధవారం దాడి చేశాయి.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని బడిగామ్ గ్రామ శివార్లలో పొలాలపై ఏనుగులు బుధవారం దాడి చేశాయి. చోడవరపు రవి, సీహెచ్ ఉపేంద్రలకు చెందిన పొలాల్లో అరటి, పత్తి పంటలను ధ్వంసం చేశాయి. పంపుసెట్లపై కూడా ప్రతాపం చూపాయి. మంగళవారం రాత్రంతా అక్కడే ఉన్న ఏనుగులు తెల్లవారుజామున అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement