రైల్వే స్టేషన్‌ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ధర్నా

CPM is opposed to the privatization of vijayawada railway station - Sakshi

సాక్షి, విజయవాడ :  విజయవాడ రైల్వే స్టేషన్‌ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఎం కార్యకర్తలు రైల్వే స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రవేటీకరణను కేంద్రం ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top