చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని దళితవాడలో విషాదం చోటుచేసుకుంది. సంతానం కలగలేదనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కవి, హేమలత అనే దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం వీరికి పాప పుట్టి చనిపోయింది. అప్పటినుంచి సంతానం కోసం కవి, హేమలత మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దలు వీరికి రాజీ కుదిర్చారు. అయితే సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పిల్లలు పుట్టలేదని.. దంపతుల ఆత్మహత్య
Published Tue, Sep 29 2015 9:13 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement