రెండు టన్నుల ఎర్ర చందనం స్వాధీనం | 2 tonns red sandlewood seized in srikakulam district | Sakshi
Sakshi News home page

రెండు టన్నుల ఎర్ర చందనం స్వాధీనం

Jun 13 2015 3:16 PM | Updated on Sep 3 2017 3:41 AM

పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయి.

శ్రీకాకుళం: పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయి. ఈ ఘటన శనివారం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని అర్చనాపురంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఓ ఇంట్లో రెండు టన్నుల ఎర్ర చందనం దుంగలను పోలీసులు గుర్తించారు. సదరు ఇంటి యాజమానిపై కేసు నమోదు చేసి దుంగలను సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement