ఇంజిన్ లేకుండా రైలు10 కి.మీ...
మన దేశంలో రైలు పట్టాలు తప్పడం, ఢీకొనడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ రైలు ఇంజన్ లేకుండానే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిట్లాగఢ్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు