ఇంజిన్‌ లేకుండా రైలు10 కి.మీ...

మన దేశంలో రైలు పట్టాలు తప్పడం, ఢీకొనడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ రైలు ఇంజన్‌ లేకుండానే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిట్లాగఢ్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top