ధోని శకం ముగిసినట్లేనా?

గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ఝలక్‌ ఇచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. అసలు ఏ కేటగిరీలోనూ ధోనికి అవకాశం కల్పించలేదు. తాజాగా ఎ+, ఎ, బి, సి గ్రేడ్‌లను ప్రకటించిన బీసీసీఐ.. అందులో ధోని పేరును చేర్చలేదు. గతంలో ఎ+ గ్రేడ్‌ను ధోనికి కేటాయించిన సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top