చంద్రబాబు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులిస్తారు | YV Subba Reddy Slams Chandrababu at Kanigiri Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులిస్తారు

Aug 15 2018 1:35 PM | Updated on Mar 22 2024 11:20 AM

టీడీపీ సర్కారుపై వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాద్రయాత్ర బుధవారం ప్రారంభమైంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement