రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ | YS Jagan wrote letter to President Ramnath Kovind | Sakshi
Sakshi News home page

Oct 28 2017 6:49 AM | Updated on Mar 20 2024 1:44 PM

ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని, ప్రతిపక్షం నైతిక స్థైర్యం దెబ్బ తీసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తక్షణం జోక్యం చేసుకుని దీనిని ఆపాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement