రాష్ట్రాల హక్కు కోసం పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ | Vijaya Sai Reddy Talks About KTR Meets Ys Jagan Over Federal Front | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల హక్కు కోసం పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌

Jan 16 2019 4:10 PM | Updated on Jan 16 2019 4:50 PM

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ కావడం ప్రారంభం మాత్రమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement