వయస్సు పై బడ్డా ఇంకా బుద్ధి రాలేదు | Vanchana Pai Garjana - Mithun reddy slams chandrababu naidu over special status | Sakshi
Sakshi News home page

వయస్సు పై బడ్డా ఇంకా బుద్ధి రాలేదు

Dec 27 2018 12:26 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వల్లే చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement