సీఎం జగన్‌తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  బుధవారం అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్ ఆర్ రీఫ్‌మెన్, ఇతర కాన్సుల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మరోవైపు సింగపూర్‌ ప్రతినిధుల బృందం కూడా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం అయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top