సీబీఐ దర్యాప్తు జరగకుండా జీవో తెచ్చారు | Ummareddy Venkateswarlu Slams Chandrababu Naidu Over Ban On CBI Entry In AP | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తు జరగకుండా జీవో తెచ్చారు

Nov 16 2018 4:37 PM | Updated on Mar 22 2024 11:16 AM

రాష్ట్రంలో సీబీఐని అనుమతించకుండా జీవో తీసుకువచ్చే పరిస్థితి ఎందుకు దాపురించిందని ప్రజలు చర్చించుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశమయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement