కోదాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం జిల్లాలోని కోదాడ మండలం కోమరబండ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. బంధువులంతా పని చూసుకుని టాటా ఏసీ ఆటోలో తిరిగి సొంతూరికి బయలుదేరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top