వైఎస్‌ జగన్‌ను కలిసిన కౌశిక తల్లిదండ్రులు | Tenth Student Kousika parents met YS jagan | Sakshi
Sakshi News home page

Nov 21 2017 12:07 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యం వల్ల ట్రిపుల్‌ ఐటీలో సీటు కోల్పోయిన విద్యార్థిని కౌశిక తల్లిదండ్రులు మంగళవారం వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన కౌశిక ఏపీ మోడల్‌ స్కూల్‌లో 2017 సంవత్సరంలో 9.5 జీపీఏతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement