పీఓకేపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి | Samajwadi Party Demands Clarity on PoK | Sakshi
Sakshi News home page

పీఓకేపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

Aug 6 2019 3:49 PM | Updated on Aug 6 2019 4:17 PM

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)పై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని సమాజ్‌వాది పార్టీ అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పీఓకే ఎవరి ప్రాంతమో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కోరారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా ఏం జరుగుతుందో దేశ ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజలు ఆందోళనతో ఉన్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియదని అక్కడి గవర్నరే అన్నారని గుర్తు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement