సంచలనాత్మక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విజయం అసామాన్యమైనదిగా, వ్యక్తిగతంగా ఎంతో అపూర్వమైనదిగా అభివర్ణించారు. ఎండకు వెరవకుండా.. కష్టాన్ని లెక్కచేయకుండా.. బీజేపీని అతి పెద్ద పార్టీగా నిలబెట్టడంలో అహర్నిశలూ శ్రమించిన కర్ణాటక కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని, కర్ణాటక సమగ్ర అభివృద్ధిలో బీజేపీ తన సంపూర్ణ పాత్రను నిర్వహిస్తుందని అన్నారు.
May 15 2018 9:04 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement