అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్లపై ఏలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే పక్కాసమాచారం అందుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు జరిపారు. ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలతో డీఎస్పీ ఈశ్వర రావు ఈ దాడులు నిర్వహించారు. టీడీపీ నేతల అండదండలతో ఈపేకాట క్లబ్ సాగుతున్నట్లు సమాచారం. ఈదాడుల్లో 16 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రూ.21.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట క్లబ్లపై పోలీసుల దాడులు - ప్రముఖుల అరెస్టు
Published Sun, Dec 31 2017 7:05 AM
Advertisement
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement