అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు | Officials Contingency checks In Schools Due To Charge High Fees Allegations | Sakshi
Sakshi News home page

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు

Feb 13 2020 2:23 PM | Updated on Mar 22 2024 11:10 AM

 ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 130 పాఠశాలలను అధికారులు తనిఖీలు చేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement