ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడితేనే పదువులు ఇస్తారా అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆయన శుక్రవారం మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
Published Fri, Sep 21 2018 7:59 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడితేనే పదువులు ఇస్తారా అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆయన శుక్రవారం మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.