కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పలు విషయాలు వెల్లడించింది. జయరాం చనిపోయిన రోజు తాను శ్రీకాంత్తో లాంగ్డ్రైవ్లో ఉన్నానని శిఖా చౌదరి విచారణలో తెలిపింది.
విచారణలొ కీలక విషయాలు వెల్లడించిన శిఖా చౌదరి
Feb 3 2019 6:51 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement