విచారణలొ కీలక విషయాలు వెల్లడించిన శిఖా చౌదరి | Jayaram Murder Case Shikha Chaudhary Voice | Sakshi
Sakshi News home page

విచారణలొ కీలక విషయాలు వెల్లడించిన శిఖా చౌదరి

Feb 3 2019 6:51 PM | Updated on Mar 21 2024 8:18 PM

కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పలు విషయాలు వెల్లడించింది. జయరాం చనిపోయిన రోజు తాను శ్రీకాంత్‌తో లాంగ్‌డ్రైవ్‌లో ఉన్నానని శిఖా చౌదరి విచారణలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement