సింగపూర్‌లో హైదరాబాద్‌ నగల వ్యాపారి హత్య | Hyderabad business man murdered in Singapore | Sakshi
Sakshi News home page

Nov 10 2017 12:06 PM | Updated on Mar 22 2024 11:27 AM

సింగపూర్‌లో నగర వ్యాపారి వాసుదేవ్ రాజ్ దారుణ హత్యకు గురయ్యారు. వ్యాపారం పేరుతో కుషాయిగూడ మహేష్‌నగర్‌ వాసి అయిన వాసుదేవ్‌ను నిందితులు సింగపూర్ తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో బంధించి అతని బంధువులకు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. వాసుదేవ్‌ను బంధించిన ఫొటోలను వారికి వాట్సప్‌లో పంపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement