ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్బాబుకు హైకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. అడ్హాక్ కమిటీని రద్దు చేయాలని కోరుతూ అశోక్బాబు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్పై ఈ నెల 13న వాదనలు విన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. పిటిషన్పై స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ అడ్హక్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ డివిజన్ బెంచ్లో పిటిషన్ వేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు