గోవా సీఎం పారికర్‌ కన్నుమూత | Goa Chief Minister Manohar Parrikar passes away | Sakshi
Sakshi News home page

గోవా సీఎం పారికర్‌ కన్నుమూత

Mar 17 2019 8:43 PM | Updated on Mar 20 2024 4:07 PM

దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ (63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.  ఇవాళ సాయంత్రం పారికర్‌ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పారికర్‌ మరణవార్త వినాల్సి వచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement