మజ్లిస్‌ మెప్పు కోసమే... | Dr.K.Laxman attacks KCR for abusing Modi | Sakshi
Sakshi News home page

Mar 1 2018 8:34 AM | Updated on Mar 21 2024 7:54 PM

 మజ్లిస్‌ మెప్పు పొందేందుకే ప్రధాని మోదీపై కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఎన్నికలు దగ్గర పడడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మెప్పు పొందేందుకు నానా పాట్లు పడుతున్న కేసీఆర్, బీజేపీపై, ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షేమంకోసం ప్రధాని చేపడుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement