కన్నీటి గోదారి | Devipatnam Boat Capsize in East Godavari | Sakshi
Sakshi News home page

కన్నీటి గోదారి

Sep 16 2019 7:48 AM | Updated on Mar 21 2024 8:31 PM

ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement