ఢిల్లీ డిప్యూటీ సీఎం నిరాహార దీక్ష భగ్నం

 రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్ష నేడు(సోమవారం) ఎనిమిదో రోజుకు చేరింది. ఇంతలో ఈ ‘సోఫా ధర్నా’పై కేజ్రీవాల్‌కు గట్టి షాకే తగిలింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top