వైఎస్సార్‌సీపీ నేతపై చింతమనేని దాష్టీకం | Chintamaneni Attack On YSRCP Candidate West Godavari | Sakshi
Sakshi News home page

Nov 15 2018 2:54 PM | Updated on Mar 22 2024 11:16 AM

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి దాష్టీకానికి దిగారు. పోలవరం కాలువపై జరుగుతున్న మట్టి రవాణాపై ఫిర్యాదు చేశాడనే అక్కసుతో.. వైఎస్సార్‌సీపీ నేత మేడికొండ కృష్ణపై హత్యాయత్నం చేశారు. కృష్ణను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటికి తీసుకెళ్తూ...కారులోనే తీవ్రంగా కొట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement