వాటిపై బాబు ఎందుకు స్పందించడం లేదు? | Botsa Satyanarayana Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వాటిపై బాబు ఎందుకు స్పందించడం లేదు?

Feb 10 2020 6:51 PM | Updated on Mar 22 2024 11:10 AM

అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో అధికారిపైనా ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. దీన్ని కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబు.. ఐటీశాఖ దర్యాప్తులపై మాత్రం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement