‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్‌ | AP CM YS Jagan Launched YSR Kanti Velugu Scheme In Anantapur | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్‌

Oct 10 2019 12:08 PM | Updated on Mar 21 2024 11:35 AM

ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు.  ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌  ప్రారంభించారు. అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో గురువారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement