సీఎం వైఎస్ జగన్‌ ఏరియల్‌ సర్వే | AP CM YS Jagan Aerial Survey on Boat Crashed Area | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్ జగన్‌ ఏరియల్‌ సర్వే

Sep 16 2019 11:10 AM | Updated on Mar 21 2024 8:31 PM

బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement