శాసనసభలో స్పీకర్‌ రాజకీయ నాయకుడి అవతారం | Andhra Pradesh Assembly Adjourned Sine Die | Sakshi
Sakshi News home page

శాసనసభలో స్పీకర్‌ రాజకీయ నాయకుడి అవతారం

Feb 8 2019 9:52 PM | Updated on Mar 20 2024 4:00 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చివరి రోజు సభలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. స్పీకర్‌గా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని, టీడీపీ ఎమ్మెల్యేలు గెలవాలని పేర్కొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement